దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
24 Nov 2015 11:44 AM
వైఎస్ జగన్ రెండ్రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిన్న చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించిన వైఎస్ జగన్.. కుండపోత వర్షాలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించి ధైర్యం నింపారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లను వైఎస్ జగన్ పరిశీలించారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సాయం అందించడం లేదని తమ బతుకులు దుర్భరంగా మారాయని బాధితులు జననేతకు మొరపెట్టుకున్నారు. అధైర్య పడొద్దని, న్యాయం జరిగేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ బాధితుల్లో ధైర్యం నింపారు.