‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2015 3:26 PM
హైదరాబాద్) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని వైఎస్సార్సీపీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధుల ఫోటోలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని స్మరించుకొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని జరుపుకొన్నారు.