వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీకి మద్దతు వెల్లువ
27 Mar 2018 9:24 AM
ఢిల్లీ: ప్రత్యేక హోదాపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతోంది. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై చర్చించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఐదు పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఇదే అంశంపై వైయస్ఆర్సీపీతో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, ఆర్ఎస్పీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఆరు రోజులుగా సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు వైయస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్కు బయలుదేరారు.