సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
చేపలు పట్టాలంటే టీడీపీ నేతల అనుమతి తీసుకోవాలి
20 Jan 2018 5:43 PM
చిత్తూరు: టీడీపీ నేతల అనుమతి తీసుకుంటేనే చేపలను పట్టనిస్తున్నారని మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కోబాకలో వైయస్ జగన్ మత్స్యకారులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జననేతను కలిసి మత్స్యకారులు మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఇళ్ల పట్టాలు, రేషన్, ఆధార్ కార్డులు కూడా లేవు, పొద్దున నుంచి సాయంత్రం వరకు చేపలు పడితే.. రూ. 100 వస్తాయి.. వాటితో మా కుటుంబాలు ఎలా బతకాలి. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా సమస్యలన్నీ వైయస్ జగన్కు చెప్పుకున్నాం.. అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని వారు చెప్పారు.