వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయ౦డి'
05 Mar 2015 1:03 PM
హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న 25 వేల ప్రభుత్వ ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ డిమాండ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రేషనలైజేషన్తో సంబంధం లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా హస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్ విద్యా శాఖకు ఇచ్చిన నిధులను ఒక ఖర్చుగా చూడలేదన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.