వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పొగాకు రైతుల సమస్యలపై డిల్లీలో పోరాటం
08 Aug 2015 12:43 AM
న్యూఢిల్లీ) ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక చోట్ల పొగాకు రైతులు ఆయన్ని కలిశారు. గిట్టుబాటు ధర లేక ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ సూచన మేరకు రైతుల తరపున పోరాడే బాధ్యతను ఎంపీలు తీసుకొన్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు అవుతూనే కేంద్ర మంత్రుల అపాయంట్ మెంట్ తీసుకొన్నారు. పొగాకు రైతుల సమస్యల్ని కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ ల దృష్టికి తీసుకొని వచ్చారు. పొగాకు రైతు సమస్యల్ని తీర్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.