మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్లమెంటు వేదికగా పోరు కొనసాగింపు
08 Aug 2016 10:43 AM
న్యూఢిల్లీ)) ప్రత్యేక హోదా మీద వైయస్సార్సీపీ పోరాటాన్ని ఉధ్రతం చేస్తోంది. పార్లమెంటు వేదికగా పోరాటాన్ని పార్టీ ఎంపీలు కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే ఎంపీలు పార్లమెంటు ప్రాంగణానికి చేరుకొన్నారు. ప్రత్యేక హోదా మీద నిరసన ప్రదర్శన నిర్వహించారు. హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సాయంత్రం ఎంపీలంతా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.