మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
పోర్టు కోసం ప్రభుత్వాలపై పోరాడుతాం
01 Jun 2017 12:44 PM
నెల్లూరు: రామాయపట్నం పోర్టు సాధనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కావలి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. పోర్టుకు రామాయపట్నం అనువైన ప్రాంతం అని నిపుణుల బృందం నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. పోర్టుతోనే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు సర్కార్ పోర్టును వేరే చోటుకు తరలించడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. రామాయపట్నంలో పోర్టును నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు.