చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నాన్న ప్రజల మనస్సులో కలకాలం నిలిచి ఉంటారు
17 Jun 2018 6:02 PM
తన తండ్రి, ప్రియతమ
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనస్సుల్లో కలకాలం ఉండిపోతారని వైయస్ ఆర్
కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ఫాదర్స్ డే
సందర్భంగా, శుభాకాంక్షలు తెలియచేస్తూ, ట్వీటర్ లో ఆయన తన భావాలను ప్రజలతో
పంచుకున్నారు.
‘‘జీవితంలో ఎంత ఎదిగినా, ఏ స్థాయికి చేరినా మనం నిత్యం
స్మరించుకునేది నాన్ననే. నేనే కాకుండా రాష్ట్రమంతా నా తండ్రిని స్మరించుకుంటుండటం
అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఆ మహనీయుడు ఎన్నటికీ
మన మధ్యే ఉంటారని, ఉండాలని విశ్వసిస్తున్నాను’’ అని వైయస్ జగన్
ట్వీట్ లో పేర్కొన్నారు.