ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా తీసుకోలేని దుస్థితి
28 Dec 2016 5:31 PM
రాజమండ్రి : రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా తీసుకోలేని పరిస్థితి దారుణమని తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రూ.627 కోట్ల ధాన్యం అమ్మకాల సొమ్మును రైతులు జమ చేశారన్నారు.
కానీ రైతులు రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. మరో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, దాని పరిస్థితి ఏంటని కన్నబాబు ప్రశ్నించారు. పింఛన్లు నగదు రూపంలో ఇవ్వాలని, నగదు కష్టాలకు ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.