పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
బాబు పాలనలో రైతుల కంట కన్నీరు
10 Jan 2017 2:12 PM
కర్నూలుః
చంద్రబాబుకు రైతుల బాధలే పట్టడం లేదని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, ఇన్ పుట్ సబ్సిడీ అందక రైతులు కంట తడి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు రైతుల భూములు లాక్కోవడంపైన ఉన్న శ్రద్ధ వారిని ఆదుకోవడంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఆరవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో ప్రసంగించారు.