రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
భూమిలివ్వని రైతులపై కేసులు..?
28 Jun 2017 12:54 PM
అమరావతిః పెనుమాక రైతులను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోంది. భూములివ్వని రైతులపై కేసులు పెట్టేందుకు యత్నిస్తోంది. భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్న పేర్లను పరిశీలించే పనిలే అధికారులున్నారు. రైతులను బెదిరించి, భూములు లాక్కోవడం అన్యాయమని వైయస్సార్సీపీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే, ఇతరులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమావేశానికి పిలిచి కేసులు పెట్టడం ఏంటని మండిపడ్డారు.