రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
11 Apr 2016 12:57 PM
విజయవాడ: రాజధాని రైతుల నోట్లో మట్టికొడుతూ టీడీపీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. భూములివ్వని రైతులపై కక్షసాధింపుకు పాల్పడుతోంది. ఉండవల్లి, పెనుమాక రైతుల పొలాల్లో రోడ్డు మార్కింగ్ పిల్లర్లు వేయడం పట్ల అన్నదాతలు కన్నెర్ర చేశారు.
విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సీఆర్డీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల జోలికి రావొద్దని కోర్టు చెప్పినా.. అధికారులు భూమలివ్వాలంటూ తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.