సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
సాగునీటి కోసం రైతుల ఆందోళన
01 Aug 2018 2:31 PM
కృష్ణా జిల్లా: సాగునీటి సాధనకు బంటిమిల్లి మండలం మల్లేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఇరిగేషన్ కార్యాలయానికి సిబ్బంది తాళాలు వేసి పరారయ్యారు. సాగునీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు మాట తప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు.