19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వైయస్ జగన్ను కలిసిన మిర్చి, శనగ రైతులు
07 Mar 2018 10:55 AM
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇంకొల్లు మండలం మిర్చి, శనగ రైతులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పండిన పంటకు కనీస మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఎకరానికి 8 క్వింటాల్కు మించడం లేదని చెప్పారు. గతేడాది రూ.7 వేల మద్దతు ధర ఉండేది. ఇప్పుడు రూ.3500 అంటున్నారు. కనీసం కౌలు డబ్బులు కూడా రావడం లేదు. పండిన పంటకు గిట్టుబాట ధర లేదు. మిర్చికి రూ.10 వేలు ఇ వ్వాలని, శనగకు రూ.6 నుంచి 8 వేలు కవాలని, వైయస్ జగన్ను కలిసిన మిర్చి, శనగ రైతులు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నీరు తీసుకురావాలని వైయస్ జగన్కు కోరారు. వారందరికీ వైయస్ జగన్ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.