మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నిమ్మరసం ఇచ్చి జలదీక్ష విరమింపజేసిన రైతులు
18 May 2016 3:39 PM
కర్నూలు: టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ సర్కార్ నీటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన మూడు రోజుల జలదీక్ష ముగిసింది. రైతులు జననేతకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్ కు సంఘీభావం తెలిపారు.