కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
లోకేష్ కు చేదు అనుభవం
20 Jun 2017 2:42 PM
అమరావతిః లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన సుబాబుల్ రైతులు మంత్రి లోకేష్ ను నిలదీశారు. మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డు చుట్టు తిరుగుతున్నా న్యాయం జరగడం లేదన్నారు. కొంత సమయం ఓపికపట్టాలంటూ లోకేష్ మాట్లాడడంపై రైతులు మండిపడ్డారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇంకెంతకాలం తమను తిప్పుకుటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.