చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రైతుల సమస్యలపై వైయస్ఆర్సీపీ ధర్నా
10 Jan 2018 11:18 AM
వైయస్ఆర్ జిల్లా: రైతుల సమస్యలపై వైయస్ఆర్ జిల్లా కమలాపురంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంటల బీమా, ఇన్ఫుట్ సబ్సిడీ, రుణమాఫీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై ౖ»ñ ఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్బాషా, మేయర్ సురేష్బాబు, జెడ్పీ చైర్మన్ గూడురు రవి, తదితరులు పాల్గొన్నారు.