మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పంట బోదెను వదలని పచ్చ చొక్కాలు
06 May 2018 11:29 AM
గుడివాడ: పాదయాత్ర చేస్తున్న
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోనహ్ రెడ్డి ను
ఒంటిమిల్లి మండలం సత్యనారాయణ పురానికి చెందిన మహిళా రైతు ధర్మవరపు లక్ష్మి ఆమె
కుమారుడు కొంకెపూడి క్రాస్ దగ్గర కలుసుకుని తెలుగుదేశం నాయకులు అకృత్యాలకు అడ్డూ
అదుపు లేకుండా పోతోందని ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు తమ పంట బోదెను ఆక్రమించుకున్నారని
వారు జననేత దృష్టికి తీసుకుని వచ్చారు. పంట కాలువను కబ్జా చేశారని, దీంతో పంటకు నీళ్లు
రావడం లేదని వీటిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని
వారు వాపోయారు. సమస్యకు పరిష్కారం చూపి తమ జీవనాధారాన్ని కాపాడాలని కోరుతూ
విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.