మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాజధాని ప్రాంత రైతుల ఆందోళన
31 Mar 2015 5:46 PM
ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. గతంలో తాము ఇచ్చిన భూముల అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి దాకా వేల సంఖ్యలో అంగీకార పత్రాలు తీసుకొన్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అత్యధిక శాతం రైతులు బలవంతంగానే ఈ భూముల్ని అప్పగించారన్న మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో రైతులు ఆందోళనకు దిగటం దీన్ని బలపరుస్తోంది. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు చెబుతున్నారు.