పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
బాబు నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు
16 Jun 2017 5:13 PM
వైయస్ఆర్ జిల్లాః గండికోట ప్రాజెక్ట్ ను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటే హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్య జరిగుండేది కాదని అభిప్రాయపడ్డారు. హర్షవర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులను వైయస్ జగన్ పరామర్శించారు. రైతులకు 2014 నుంచి ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇన్సూరెన్స్ బకాయిలు కూడ అలానే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వొద్దని బాబు ఆదేశిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది...రైతుల కష్టాలన్నీ తీరుతాయని వైయస్ జగన్ వారికి భరోసా కల్పించారు.