మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నష్టపరిహారం అందక మనస్తాపంతో రైతు ఆత్మహత్య
10 Jun 2017 2:35 PM
అనంతపురం: అనంతపురం ఎస్పీకుంటలో విషాదం చోటు చేసుకుంది. తన భూమికి ప్రభుత్వం నష్ట పరిహారం రాలేదని సోలార్ ప్రాజెక్టు భూ నిర్వాసితుడు మౌలా సాహెబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాహెబ్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైయస్ఆర్ సీపీ మృతదేహంతో ధర్నాకు దిగింది.