బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
చంద్రబాబు నోటికి శుద్ధి చేయాలి
17 Apr 2018 12:18 PM
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టం ఉండేలా ప్రత్యేక జీవో తెచ్చిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డిదే మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్ఆర్ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు తీరు అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నోటీకి శుద్ధి చేస్తే ప్రజలు మేలు జరుగుతుందన్నారు.