వైయస్ ఆర్ కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే సునీత

గోపాలపురం నియోజకవర్గం మాజీ
ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.గోపాలపురం
నియోజకవర్గం రాజుపాలెం లో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి
సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు కండువా వేసి పార్టీలోకి
ఆహ్వానించారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె
ఎమ్మెల్యేగా ఉన్నారు.

Back to Top