రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ ఆర్ కాంగ్రెస్ లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే జోహర్
03 Jun 2018 12:47 PM
పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వల్లే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మోచర్ల జోహర్ వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్నాథపురం వద్ద ఆమెకు కండువా కప్పి వైయస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వర్రావు, తదితరులు ఉన్నారు.