మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వైయస్ఆర్సీపీలో చేరిక
11 Apr 2018 7:42 PM
గుంటూరు: ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 3 వేల మంది అనుచరులతో కలిసి సతీష్ వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సతీష్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా సాధించగలిగిన నాయకుడు వైయస్ జగన్ అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.