మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వచ్చే నెలలో వైయస్ఆర్సీపీలో చేరుతాం
18 Aug 2018 3:22 PM
నేదురుమల్లి రాంకుమార్రెడ్డి
నెల్లూరు: రాష్ట్రానికి వైయస్ జగన్ నాయకత్వం అవసరమని నేదురుమల్లి రాంకుమార్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో శనివారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్లో వైయస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాంకుమార్రెడ్డి తెలిపారు.