మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి
04 Oct 2017 5:53 PM
సీతమ్మధార: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ వ్యవహరాలపై నేతలతో చర్చించారు. గడపగడపకు వైయస్ఆర్ కుటుంబం, నవరత్నాలుపై సమీక్షించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రతి ఒక్కరూ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2019లోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.