చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలి
20 Dec 2016 6:30 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడదామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో జిల్లా సేవాదళ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంబటి రాంబాబు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, లేళ్ల ఆప్పిరెడ్డి, మేరుగు నాగార్జున, రావి వెంకటరమణ, కత్తెర సురేష్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, సేవాదళ్ జిల్లా కమిటీ సభ్యులు–స్టేట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జిల్లా సేవాదళ్ భవిష్యత్తు కార్యాచరణ, మండల– గ్రామం సేవాదళ్ కమిటీలను ఏర్పాటుపై సలహాలు, సూచనలు ఇచ్చారు.