పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ప్రతీ ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలి
20 Feb 2017 5:31 PM
విశాఖ: మునగపాకలో కొత్తమహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్తోపాటు పార్టీ శ్రేణులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలన్నారు. దేవాలయాలకు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. అలాగే వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మళ్ల సంజీవరావు, ఎంపీపీ మంజు, వైఎస్సార్సీపీ నేతలు కాండ్రేగుల నూకరాజు, పెంటకోట సత్యనారాయణతోపాటు స్థానికులు వేగి కాశీ సూర్యనారాయణ, బుద్దవెంకటి, పెంటకోట శివతోపాటు పూరిటిగెడ్డ ప్రాంత రైతులు పాల్గొన్నారు..