కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఏంటి బాబూ అంతా నీ గురించే మాట్లాడుకున్నారా?
28 Jan 2018 12:53 PM
విశాఖపట్నం
: దావోస్ పర్యటనలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తన గురించే మాట్లాడుకుంటున్నారని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన గురించి తాను గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటనల అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలపై బొత్స విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుపునొప్పి, కాలు నొప్పి అని విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి నువ్వు సాధించిందేంటని ప్రశ్నించారు