కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఎస్.ముప్పవరం నుంచి 168వ రోజు పాదయాత్ర
03 Jun 2013 10:03 AM
నిడదవోలు (ప.గో.జిల్లా),
3 జూన్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో అనూహ్య ప్రజాదరణ నడుమ కొనసాగుతోంది. మరో ప్రజాప్రస్థానం 168వ రోజు పాదయాత్రను శ్రీమతి షర్మిల సోమవారుం ఉదయం ఎస్.ముప్పవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఉంగట్ల, చాగల్లు, మీనా నగరం, పంగిడి, కాపవరం, దొమ్మేరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారంనాడు శ్రీమతి షర్మిల 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ బాలరాజు తెలిపారు.