కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కక్షసాధింపు చర్యలను సహించం
02 Jun 2017 7:24 PM
తూర్పుగోదావరి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని పార్టీ గొల్లప్రోలు నియోజకవర్గ సమన్వయకర్త దొరబాబు హెచ్చరించారు. గొల్లప్రోలు పట్టణంలోని బల్లకట్టు వద్ద వైయస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గ్రామ పంచాయతీ అధికారులు తొలగించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో వైయస్ఆర్సీపీ ప్లెక్సీలు తొలగించడం సరికాదన్నారు. అధికారుల తీరును పార్టీ నాయకులు మొగలి అయ్యారావు, తెడ్లపు చిన్నారావు, గ్రంధి కృష్ణ తదితరులు ఖండించారు.