పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
తూ.గో. జిల్లాలో వైయస్సార్సీపీలోకి టీడీపీ నాయకులు
03 Oct 2016 4:58 PM
తూర్పుగోదావరిః చంద్రబాబు అవినీతి పాలనపై తెలుగుతమ్ముళ్లు విసిగెత్తిపోయారు. బాబు మోసపూరిత విధానాలు నచ్చక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ప్రజానాయకుడు వైయస్ జగన్ అడుగుజాడల్లో నడిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పి. గన్నవరం నియోజకవర్గం కె.ఏనుగుపల్లి గ్రామంలో 100 కుటుంబాలు TDP ని వదలి కుడుపూడి చిట్టబ్బాయి, కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యం లో వైయస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.