కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రజాస్వామ్యానికి తూట్లు
17 Feb 2017 6:02 PM
నెల్లూరు: టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని సైదాపురం సర్పంచ్ గీతాంజలి అన్నారు.ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీస విలువలు కూడా లేకుండాపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డదారుల్లో వచ్చిన వారికి పెత్తనం కట్టబెడుతూ గ్రామపాలన వెన్ను విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు విలువలు లేకపోతే ప్రజాస్వామ్యానికి కూడా విలువ లేనటేనని గీతాంజలి అభిప్రాయపడ్డారు.