వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
దవలూరి దొరబాబు వైయస్ఆర్సీపీలో చేరిక
21 Jul 2018 4:13 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త దవలూరి దొరబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను దొరబాబు కాకినాడ వద్ద కలిసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆయనకు జననేత కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.