ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ఎంపీలకు వైద్యపరీక్షలు
07 Apr 2018 1:44 PM
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆమరణ దీక్ష చేపట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రామ్మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు శనివారం పరీక్షించారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎంపీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసి.. వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.