వైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి
బాబు పాలనలో ఉద్యోగాలు రావు
20 Aug 2018 12:38 PM
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగులు
విశాఖపట్నం: వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఉన్నత చదువులు చదివితే చంద్రబాబు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. 241వ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని దివ్యాంగులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు పాలనలో ఎంత చదివినా జాబు వస్తుందనే నమ్మకం లేదన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని, 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని దివ్యాంగులు అన్నారు.