చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దళితులు అంటే దివాకర్రెడ్డికి చులకన
06 Dec 2017 5:13 PM
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి దళితులంటే చులకనభావం ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డివిమర్శించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.