వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'డిసిసిబి ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం'
21 Feb 2013 11:27 AM
కడప, 21 ఫిబ్రవరి 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు తథ్యమని తేలిపోవడంతో కుట్ర చేసి కడప డిసిసిబి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారని డిసిసిబి చైర్మన్ అభ్యర్థి ఈ.తిరుపాల్రెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతలను కారణంగా చూపి ఎన్నికను వాయిదా వేయడం అప్రజాస్వామికం అని ఆయన గురవారం ఇక్కడ అన్నారు. డిసిసిబి ఎన్నిక ఎప్పుడు జరిగినా వైయస్ఆర్సిపి మద్దతుదారులదే విజయమని తిరుపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.