రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చకు పట్టు
22 Mar 2017 10:35 AM
ఏపీ అసెంబ్లీ: అగ్రిగోల్డు బాధితుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. బుధవారం ఉదయం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు అగ్రిగోల్డు బాధితుల సమస్యలను లేవనెత్తారు. ఇంత ప్రధానమైన సమస్యపై సభలో చర్చించాలని స్పీకర్ను కోరినా అధికార పక్షం ఎదురుదాడికి దిగడంతో వైయస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలపడంతో సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.