చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కష్టతరంగా రైతుల మనుగడ
13 Apr 2017 1:32 PM
గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాల్లో మిరప రైతుల మనుగడ కష్టతరంగా ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి పంటను కొనుగోలు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పడం తప్ప ఈనాటికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వం వాగ్ధానం ఇచ్చిందని, కానీ ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు.