మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఢిల్లీ అత్యాచారంపై విజయమ్మ, షర్మిల మౌనదీక్ష
20 Apr 2013 10:11 AM
అనిగండ్లపాడు (కృష్ణాజిల్లా), 20 ఏప్రిల్ 2013: దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, మరో ప్రజాప్రస్థానం పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిల మౌనదీక్ష చేపట్టారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనిగండ్లపాడులో వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారంనాడు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనదీక్ష చేశారు.