పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా
04 Mar 2017 6:33 PM
విశాఖ : పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం విశాఖ నగరంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజలను సైతం పీక్కుతింటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటికే అనేకమార్లు గ్యాస్ ధరలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి భరించారని, ప్రజలపై ఎలాంటి భారం వేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను భరించాలని వైయస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు.