రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వనరుల్ని కొల్లగొడుతున్న తెలుగుదేశం
29 Jul 2015 8:13 PM
శ్రీకాకుళం) రాష్ట్రంలోని సహజ వనరుల్ని తెలుగుదేశం పార్టీ కొల్లగొడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. అన్ని ఇసుక రేవుల్నిటీడీపీ నేతలు కొల్లగొడుతున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులంతా ఇసుకమాఫియాలా మారిపోయారని ధర్మాన మండిపడ్డారు. అక్రమాలకు నిర్లజ్జగా పాల్పడుతున్నారని ధర్మాన అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకొనేందుకు ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారని ధర్మాన వివరించారు. అక్రమార్కులకు టీడీపీ పెద్దల అండ ఉండటమే దీనికి కారణమని ధర్మాన పేర్కొన్నారు.