మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
12 Jan 2018 4:25 PM
శ్రీకాకుళం: నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా«ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమిలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు.