కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మేనేజ్మెంట్స్పై టీడీపీ నేతలకు హితబోధ
05 Sep 2017 2:19 PM
శ్రీకాకుళం: కేవలం మేనేజ్మెంట్స్ ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవగలమని, ప్రజలెవరూ తన పరిపాలనపై అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పకనే చెప్పాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళగిరిలో మీటింగ్ పెట్టి చంద్రబాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోల్, పొలిటికల్, పబ్లిక్ మేనేజ్మెంట్స్పై హితబోధ చేశాడన్నారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని ధర్మాన మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ధర్మాన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.