చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
04 Aug 2015 5:44 PM
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేయనున్న మహా ధర్నా కోసం రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల ఏడో తేదీన ఈ రెండు రైళ్లు అనకాపల్లి, తిరుపతి నుంచి బయలు దేరతాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆయా జిల్లా ల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు ఢిల్లీ కి తరలి వెళ్లనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావటం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటమే ఈ ధర్నా ఉద్దేశమని ఆయన వివరించారు.