చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మంత్రి
20 Sep 2017 6:06 PM
విజయవాడః కృష్ణా కరకట్ట అక్రమ నిర్మాణాలపై ప్రశ్నలు సంధించిన మీడియాకు సమాధానం చెప్పలేక మంత్రి దేవినేని ఉమ ప్రెస్ మీట్ నుంచి పారిపోయారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా నీళ్లు నమిలారు. కోర్టు పరిధిలో ఉందంటూ సమాధానం దాటవేశారు. గతంలో మీరే అవి అక్రమ నిర్మాణాలని నోటీసులు ఇచ్చారుగా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో, జవాబివ్వకుండా ప్రెస్ మీట్ ముగించి దేవినేని వెళ్లిపోయారు. చంద్రబాబు నివాసం సహా 57 అక్రమ కట్టడాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.