రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఉన్మాదిలా మారిన దేవినేని
17 Apr 2017 1:22 PM
హైదరాబాద్ః బాధ్యత గల మంత్రిగా కాకుండా దేవినేని ఉమ ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ, దాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే బురదజల్లే కార్యక్రమం చేస్తుందని ఫైర్ అయ్యారు. పోలవరం బద్ధ వ్యతిరేకి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని పార్థసారథి దుయ్యబట్టారు.